ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేస్తాం | Ashwathama Reddy Warns Strike Will Be Severe | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేస్తాం

Oct 24 2019 8:29 PM | Updated on Mar 21 2024 8:31 PM

‘ఆర్టీసీ సమ్మెకు ముగింపు లేదు.. ఆర్టీసీయే ముగుస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి గట్టి కౌంటర్‌ ఇచ్చారు. ఎవరికి ముగింపు పలుకుతారో ప్రజలే నిర్ణయిస్తారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా కేసీఆర్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. సమ్మెలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఆర్టీసీ మహిళా కార్మికులు చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని గురువారం అశ్వత్థామరెడ్డి సందర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement