ఛత్తీస్‌గఢ్‌లో దారుణం | Ap man dies in thives attack in odisha | Sakshi
Sakshi News home page

Nov 9 2017 11:28 AM | Updated on Mar 22 2024 11:06 AM

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులపై దొంగలు దాడి చేశారు. ఓ కానిస్టేబుల్‌ను హత్యచేయడంతో పాటు మరొకరిని తీవ్రంగా కొట్టారు. కిరండోల్‌ ఆర్పీఎఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బచెలి రైల్వే యార్డులో బుధవారం రాత్రి ఇద్దరు దొంగలు వైర్లు దొంగతనాలు చేస్తుండగా.. అక్కడే విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డుకునే యత్నం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement