రాష్ట్రవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాలు

పట్టణ ప్రాంతాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన విధివిధానాలను శనివారం విడుదల చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 3,775 వార్డు సచివాలయాల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ప్రతీ 4 వేల మందికి ఒక వార్డు సచివాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా సచివాలయం ద్వారా అర్హులైన లబ్ధి దారులందరికీ నేరుగా ప్రభుత్వ సేవలు అందించాలని ఆదేశించింది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top