ముగిసిన అఖిలపక్ష సమావేశం | ALL Party Meeting At Nehru Bhawan On IAF Surgical Strike End | Sakshi
Sakshi News home page

ముగిసిన అఖిలపక్ష సమావేశం

Feb 26 2019 7:58 PM | Updated on Mar 22 2024 11:13 AM

ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళాలు దాడులు జరిపిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. భారత వైమానిక సిబ్బంది జరిపిన దాడిని క్లీన్‌ ఆపరేషన్‌గా ప్రభుత్వం వర్ణించింది. నాన్‌ మిలటరీ అపరేషన్‌ జరిగినట్లు, జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలే టార్గెట్‌గా దాడిచేశామని ప్రభుత్వం ప్రకటించింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement