పసుపు సాగుతో పసిడి పండించా.. | aghu has revealed acb his property was not illiga | Sakshi
Sakshi News home page

Oct 2 2017 7:20 AM | Updated on Mar 21 2024 7:54 PM

ఏసీబీకి చిక్కిన టౌన్‌ప్లానింగ్‌ డైరెక్టర్‌ గోళ్ల వెంకట రఘు విషయంలో రోజుకొక ఆసక్తికరమైన విషయం వెల్లడవుతోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారంటూ రఘు, ఆయన బినామీల ఇళ్లపై ఇటీవలే మెరుపుదాడులు నిర్వహించిన ఏసీబీ బృందాలు పలుకీలక పత్రాలు, ఆధారాలు సేకరించిన సంగతి తెల్సిందే.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement