గణపతి పూజాలో కత్రినా.. నెటిజన్లు ఫైర్‌

నేటి సోషల్‌ మీడియా కాలంలో సెలబ్రెటీలు ఏం చేసినా జాగ్రత్తగా చేయాల్సి వస్తోంది. ఏ మాత్రం తేడాగా అనిపించినా, కనిపించినా.. సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు గురికావల్సిందే. తాజాగా బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ కత్రినా కైఫ్‌.. తాను చేసిన ఓ పనితో ట్రోలింగ్‌ బారిన పడాల్సివచ్చింది. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top