నేటి సోషల్ మీడియా కాలంలో సెలబ్రెటీలు ఏం చేసినా జాగ్రత్తగా చేయాల్సి వస్తోంది. ఏ మాత్రం తేడాగా అనిపించినా, కనిపించినా.. సోషల్ మీడియాలో ట్రోలింగ్కు గురికావల్సిందే. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్.. తాను చేసిన ఓ పనితో ట్రోలింగ్ బారిన పడాల్సివచ్చింది.