రెండేళ్ల వ్యవధిలో 2,030 గుండె శస్త్రచికిత్సలు..! | Heart Surgeries In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రెండేళ్ల వ్యవధిలో 2,030 గుండె శస్త్రచికిత్సలు..!

Nov 17 2023 4:30 PM | Updated on Mar 21 2024 8:28 PM

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో రెండేళ్ల కాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2,030 మందికి గుండె శస్త్ర చికిత్సలు, 8 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. ఆంధ్రప్రదే­శ్‌లో చిన్నపిల్లల కోసం ఆస్పత్రి ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ 2021లో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు.

లక్షలు విలువచేసే గుండె మార్పిడి శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తూ ప్రాణాలు పోస్తున్న పద్మావతి హృదయాలయం నిరుపేదల పాలిట గుండె‘గుడి’గా పూజింపబడుతోంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement