రెండేళ్ల వ్యవధిలో 2,030 గుండె శస్త్రచికిత్సలు..! | Heart Surgeries In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రెండేళ్ల వ్యవధిలో 2,030 గుండె శస్త్రచికిత్సలు..!

Nov 17 2023 4:30 PM | Updated on Mar 21 2024 8:28 PM

శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో రెండేళ్ల కాల వ్యవధిలో రికార్డు స్థాయిలో 2,030 మందికి గుండె శస్త్ర చికిత్సలు, 8 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. ఆంధ్రప్రదే­శ్‌లో చిన్నపిల్లల కోసం ఆస్పత్రి ఉండాలనే ఉద్దేశంతో సీఎం వైయస్‌ జగన్‌ 2021లో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు.

లక్షలు విలువచేసే గుండె మార్పిడి శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేస్తూ ప్రాణాలు పోస్తున్న పద్మావతి హృదయాలయం నిరుపేదల పాలిట గుండె‘గుడి’గా పూజింపబడుతోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement