39 పైసలు పెరిగిన పెట్రోల్‌ ధర | Petrol Breaches Rs 80 Mark In Delhi; Relief On The Cards This November | Sakshi
Sakshi News home page

Sep 8 2018 7:05 PM | Updated on Mar 21 2024 6:13 PM

సామాన్యులకు పెట్రో వాత మారుమోగిపోతుంది. గత నెల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ పెరుగుతూనే ఉన్నాయి, తప్ప అసలు తగ్గడం లేదు. స్కై రాకెట్‌లాగానే ఈ ధరలు దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరల ఎఫెక్ట్‌, పన్నులు దేశీయ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మొట్టమొదటిసారి లీటరుకు రూ.80 మార్కును దాటిపోయింది. శనివారం ఒక్క రోజులోనే లీటరు పెట్రోల్‌ ధర 39 పైసలు పెరిగి, రూ.80.38గా నమోదైంది. డీజిల్‌ ధరలు కూడా అప్‌ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement