ఐడీబీఐ బ్యాంక్‌లో భారీ కుంభకోణం | Rs 445 crore scam in the Fish farming | Sakshi
Sakshi News home page

Mar 24 2018 8:11 AM | Updated on Mar 20 2024 3:35 PM

చేపల పెంపకం.. వాటి సంబంధిత వ్యాపారం పేరిట వారంతా ఐడీబీఐ బ్యాంకు నుంచి కోట్ల రూపాయల్లో రుణం తీసుకున్నారు. ఆ తర్వాత సదరు రుణం చెల్లించకుండా కొందరు బ్యాంకు అధికారులతో కుమ్మక్కయ్యారు. దీంతో వీరి రుణాలను నిరర్థక ఆస్తుల జాబితాలో చేర్చేశారు. ఈ మొత్తం ఇప్పుడు సుమారు రూ. 445 కోట్లకు చేరింది. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement