క్రికెటర్‌ కోపంతో ఏం చేశాడో చూడండి | Sakshi
Sakshi News home page

క్రికెటర్‌ కోపంతో ఏం చేశాడో చూడండి

Published Sun, Jan 15 2017 11:17 AM

రంజీట్రోఫీలో గుజరాత్‌ అద్భుత విజయం నమోదు చేసింది. ఇక్కడి హోల్కర్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో.. 41 సార్లు చాంపియన్‌ ముంబైపై ఐదు వికెట్ల తేడాతో గుజరాత్‌ విజయం సాధించింది.