ఎమ్మెస్కే ప్రసాద్కు కీలక బాధ్యత | msk prasad appointed as indian cricket new Chairman of Selectors | Sakshi
Sakshi News home page

Sep 21 2016 7:45 PM | Updated on Mar 21 2024 9:52 AM

భారత మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ బీసీసీఐ సెలెక్టర్ల కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. బుధవారం ముంబైలో జరిగిన బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ వార్షిక సమావేశంలో సందీప్ పాటిల్ స్థానంలో ఎమ్మెస్కే ప్రసాద్ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సెలక్షన్ ప్యానల్లో మిగతా సభ్యులుగా దేవాంగ్ గాంధీ, గగన్ కోడా, శరణ్దీప్ సింగ్, జతిన్ పరాంజేప్ ఉన్నారు. ఎమ్మెస్కే ప్రసాద్ సౌత్ జోన్కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement