భారత్ ధీటైన జవాబు | Sakshi
Sakshi News home page

భారత్ ధీటైన జవాబు

Published Fri, Nov 11 2016 8:18 PM

ఇంగ్లాడుతో తొలి టెస్టులో మూడు రోజు భారత జట్టు సత్తా చాటింది. 63/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది.

Advertisement
Advertisement