సుప్రీంకోర్టుకు ఎక్కిన ధోనీ | Sakshi
Sakshi News home page

సుప్రీంకోర్టుకు ఎక్కిన ధోనీ

Published Fri, Sep 11 2015 7:31 AM

మహేంద్ర సింగ్ ధోనీ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. బిజినెస్ టుడే పత్రికలో తన ఫొటోను విష్ణువుగా చిత్రీకరిస్తూ వేసిన కవర్ పేజీ ఫొటో విషయంలో తలెత్తిన వివాదాన్ని సుప్రీం దృష్టికి ధోనీ తీసుకెళ్లాడు. ఈ మేరకు గురువారం ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశాడు. 2013 సంవత్సరంలో జరిగిన ఈ ఘటనపై ధోనీ అప్పట్లోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

Advertisement
Advertisement