‘బాబుకు గుణపాఠం చెప్పేరోజు దగ్గరలోనే ఉంది’ | YSRCP MP mithun reddy slams cm babu on krishna bus accident | Sakshi
Sakshi News home page

Mar 2 2017 9:40 AM | Updated on Mar 21 2024 9:00 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం ఫైర్‌ అయ్యారు. బస్సు ప్రమాదంపై బాబు సర్కార్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. దోషులను తప్పించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement