'కేబినెట్‌ మీటింగ్‌ కాదు.. సెటిల్‌మెంట్‌ మీటింగ్‌' | YSRCP MLA Srikanth Reddy Slams Chandrababu Government | Sakshi
Sakshi News home page

Dec 2 2016 2:36 PM | Updated on Mar 20 2024 1:44 PM

ప్రభుత్వం చేస్తున్న వందల ఎకరాల భూ కేటాయింపుల వెనుక భారీ అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు. 'నిన్న జరిగింది కేబినెట్‌ మీటింగ్‌ కాదు.. సెటిల్‌మెంట్‌ మీటింగ్‌' అంటూ ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement