ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తోందని, వృథా ఖర్చులు పెరిగిపోయాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2017-18 సంవత్సరానికి ఏపీ అప్పు రూ. 2.16 లక్షల కోట్లకు పెరగనుందని చెప్పారు.
Apr 1 2017 2:12 PM | Updated on Mar 20 2024 1:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement