ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, బీజేపీ రెండూ మోసగించాయని వైఎస్ఆర్ సీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. బీజేపీ, టీడీపీ వైఖరికి నిరసనగా 2వ తేదీన జరిగే బంద్లో పార్టీలకతీతంగా అందరూ పాల్గొని, విజయవంతం చేయాలని కోరారు.
Aug 1 2016 7:44 AM | Updated on Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement