ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 50 ఏళ్లుగా పోలవరం ప్రాజెక్ట్పై ఉద్యమం సాగిందని, అలాంటిది చంద్రబాబు తనవల్లే పోలవరం సాధ్యమైందని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.
Jan 9 2017 11:21 AM | Updated on Mar 20 2024 1:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement