వరద ప్రాంతాల్లో పర్యటించనున్నజగన్ | ys jagan to visit flood affected areas in guntur | Sakshi
Sakshi News home page

Sep 24 2016 2:08 PM | Updated on Mar 21 2024 7:50 PM

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో నష్టపోయిన బాధితులను ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. గుంటూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement