'మంచి అన్నలా తోడుగా ఉంటా' | ys jagan mohan reddy supports bhogapuram farmers protest | Sakshi
Sakshi News home page

Oct 5 2015 7:12 PM | Updated on Mar 21 2024 7:47 PM

తమ భూములు లాక్కోవద్దని భోగాపురం ప్రజలు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బలవంతంగా భూములు లాక్కునే అధికారం ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. భూములు లాక్కునే విషయంలో ప్రధానమంత్రే వెనక్కు తగ్గారని గుర్తు చేశారు. విజయనగరం

Advertisement
 
Advertisement

పోల్

Advertisement