మేం ప్రశ్నిస్తే కేసులు మీరు నేరం చేస్తే రాజీలా? | YS jagan mohan reddy comments on CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Mar 28 2017 6:27 AM | Updated on Mar 21 2024 7:52 PM

చట్టం తన పని తాను చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని రాజీలు, సెటిల్‌మెంట్లు, పంచాయితీలు చేయడం ధర్మమేనా! అని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అక్రమంగా నిర్బంధించి తరలించడంపై అసెంబ్లీలో ప్రస్తావించేందుకు విఫలయత్నం చేసిన జగన్‌ స్పీకర్‌ అనుమతి ఇవ్వకపోవడంతో లాబీల్లోని తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement