నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని జర్నలిస్ట్ కాలనీలో 100 అడుగుల ఎత్తులో ఉన్న గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించనప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఎత్తైన కొండపై గల ఓ స్థలం చుట్టూ నిర్మించిన ప్రహారీ గోడ్ కూలి.. కింద రోడ్డుపై నిలిపిఉన్న వాహనాలపై కుప్పకూలింది. ఆ సమయంలో రోడ్డుపై జనసంచారం లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దాదాపు 10 కార్ల వరకు శిథిలాల కింది నలిగిపోయాయని, విద్యుత్ లైన్లు తెగిపడటంతో సరఫరాను నిలిపివేశామని, సహాయక చర్యలు కొనసాగుతాయని జీహెచ్ ఎంసీ అధికారులు చెప్పారు.
జూబ్లీహిల్స్లో కూలిన గోడ..భారీగా ఆస్తి నష్టం
Published Sat, Sep 12 2015 8:03 AM
Advertisement
తప్పక చదవండి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- 2024 లోక్సభ ఎలక్షన్స్.. 9 లక్షల మందికి ఉపాధి!
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
Advertisement