విజయవాడ నగరంలోని కొత్తపేట చేపల మార్కెట్ ప్రాంతంలో ఆగంతకులు ఆదివారం కుప్పలుగా ఓటరు కార్డులను విడిచి వెళ్లారు. ఆదివారం దూది ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న రెండు బస్తాలను స్థానికులు తెరచి చూచారు. అందులో ఓటరు కార్డులు దర్శనమిచ్చాయి. ఓటరు కార్డులు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓటర్లవిగా స్థానికులు గుర్తించారు. దీనిపై స్థానికులు కార్పొరేషన్ అధికారులకు సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆదివారం కావడంతో అధికారులు ఎవరూ అందుబాటులోకి రాలేదు. బస్తాల్లోని వోటరు కార్డులన్నీ 2009వ సంవత్సరానికి సంబంధించినవని స్థానికులు వెల్లడించారు.
బెజవాడ సెంటర్లో బస్తాల్లో ఓటరు కార్డులు
Published Sun, Sep 13 2015 6:28 PM
Advertisement
తప్పక చదవండి
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement