చంద్రబాబు నిప్పు కాదు.. ఒళ్లంతా తుప్పే | vasireddy padma slams chandra babu over petition in crores for vote case | Sakshi
Sakshi News home page

Sep 1 2016 1:56 PM | Updated on Mar 21 2024 8:47 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పు కాదని.. ఆయన ఒళ్లంతా తుప్పేనని వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు. తనపై విచారణ నిలిపివేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించడం తగదన్నారు. ఆయనకు దమ్ముంటే విచారణను ఎదుర్కోవాలి తప్ప ఇలా దొడ్డిదోవన తప్పించుకోవడం సరికాదని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement