వరదల్లో చిక్కుకుపోయిన ‘అనంత’వాసులు | Uttarakhand airlifts 900 pilgrims from Chardham area | Sakshi
Sakshi News home page

Jun 27 2015 7:06 AM | Updated on Mar 21 2024 8:42 PM

ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రుద్రప్రయాగ్, చమోలీ జిల్లాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పలుచోట్ల రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. చార్‌ధామ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు అష్టకష్టాలు పడుతున్నారు. శుక్రవారం కేదార్ లోయ, హేమ్‌కుంద్ సాహిబ్, బద్రీనాథ్ ప్రాంతాల నుంచి హెలీకాప్టర్ల ద్వారా 900 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement