ఏపీ మండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి | Sakshi
Sakshi News home page

ఏపీ మండలి ప్రతిపక్ష నేతగా ఉమ్మారెడ్డి

Published Thu, Apr 20 2017 7:38 PM

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీ కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. రేపు ఉదయం 11 గంటలకు ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement