పోలీసులకు నోటీసులు ఇవ్వనున్న ఏసీబీ! | Telangana ACB probe quickly in cash for vote case | Sakshi
Sakshi News home page

Aug 15 2015 4:00 PM | Updated on Mar 22 2024 11:25 AM

ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కొండల్ రెడ్డి, జిమ్మిబాబులకు కొందరు పోలీసులు, రాజకీయ నాయకులు సహకరించినట్టు ఏసీబీ అధికారులు ఆధారాలు సంపాదించారు. కొండల్ రెడ్డి, జిమ్మిబాబుకు ఏసీబీ అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ వద్ద కొండల్ రెడ్డి కారు డ్రైవర్గా పనిచేస్తుండగా, జిమ్మిబాబు తెలుగుయువత నాయకుడు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement