తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత గురువారం అర్ధరాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే జయలలితను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జ్వరం రావడంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువచ్చారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
Sep 23 2016 7:42 AM | Updated on Mar 21 2024 7:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement