ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఊరట | Supreme court rejects petition filled by ap, telangana states | Sakshi
Sakshi News home page

Sep 30 2015 4:49 PM | Updated on Mar 22 2024 11:07 AM

ప్రభుత్వ, పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్ రూల్స్ వివాదం కేసులో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను యథాతథంగా కొనసాగించాలిన సుప్రీం కోర్టు ఆదేశించింది. పదోన్నతులకు 371 డి సవరణల కోసం రాష్ట్రపతికి ప్రతిపాదనలు పంపాలని తెలుగు రాష్ట్రాలకు సూచించింది

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement