ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతనెలలో విడుదల చేసిన గ్రూప్–2 నోటిఫికేషన్కు సంబంధించి బుధవారం సాయంత్రం వరకు దాదాపు ఆరు లక్షలవరకు దరఖాస్తులు అందాయి. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తు గడువు గురువారం అర్ధరాత్రితో ముగియనుంది. ఈ సంఖ్య మరికొంతమేర పెరుగుతుందని ఏపీపీఎస్సీ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గ్రూప్–2 కింద 442 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, 540 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి గతనెల 8న నోటిఫికేషన్ వెలువరించి అదేనెల 11వ తేదీనుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణను కమిషన్ చేపట్టింది.
Dec 15 2016 12:44 PM | Updated on Mar 21 2024 8:55 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement