ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురు మృతి | Six died in Road accident | Sakshi
Sakshi News home page

Jul 11 2015 6:12 PM | Updated on Mar 21 2024 6:46 PM

ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి నుజ్జునుజ్జయింది. దీంతో క్యాబిన్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా ఈపూర్ మండలం కొండ్రముట్ల గ్రామ సమీపంలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే... గుంటూరు జిల్లా ఈపూర్ నుంచి ప్రకాశం జిల్లా వాదంపల్లి గ్రామానికి ఎరువుల లోడుతో వెళ్తున్న లారీ.. వినుకొండ నుంచి వడ్డెంగుంట వైపు వెళ్తున్న బైక్‌ను తప్పించబోయి కొండ్రముట్ల మలుపు వద్దరోడ్డు పక్కన ఉన్న గుంతలో పడింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement