జనతాదళ్ (యునైటెడ్) (జేడీయూ)లో ఇద్దరు కీలక నేతలైన నితీశ్కుమార్, శరద్యాదవ్ మధ్య దూరం నానాటికీ పెరిగిపోతున్నది. నితీశ్కుమార్ తీరు పట్ల అసంతృప్తితో ఉన్న శరద్ యాదవ్ సొంత కుంపటి పెట్టే దిశగా సాగుతున్నారు. జేడీయూను చీల్చి.. తన మద్దతుదారులతో కొత్త పార్టీ పెట్టే దిశగా ఆయన సాగుతున్నట్టు తెలుస్తోంది.