తమిళనాడు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం సీటుకోసం పట్టుబడుతున్న శశికళ మరో అనూహ్య నిర్ణయం తీసుకోనుంది. ఆమె ఏకంగా గవర్నర్ విద్యాసాగర్రావుపై పోరాటానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని శశికళ కోరిన విషయం తెలిసిందే.