అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా జయలలిత నెచ్చెలి శశికళా నటరాజన్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. తమిళులందరికీ అమ్మ జయలలిత ఆరాధ్యదైవం అని పేర్కొన్నారు. అయితే, అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టేందుకు ఆమె పోయెస్ గార్డెన్ నుంచి పార్టీ కార్యాలయానికి జయలలిత వాడిన కారులోనే రావడం విశేషం.
జయ కారులోనే శశికళ..!
Published Sat, Dec 31 2016 1:09 PM
Advertisement
తప్పక చదవండి
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
Advertisement