ఏదీ సవ్యంగా జరగలేదు... | sakshi editorial director-comments-at-undavalli-book-launch | Sakshi
Sakshi News home page

Sep 18 2016 6:58 PM | Updated on Mar 20 2024 3:39 PM

సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా ఏదీ సవ్యంగా జరగలేదని, దీనికి నెహ్రూ మొదలు కిరణ్‌కుమార్‌రెడ్డి వరకు అందరూ బాధ్యులేనన్నారు. ‘ఏమైనా, విభజన జరిగింది. ఇది కొంతమందికి నచ్చలేదు. కానీ చేయగలిగిందేమీ లేదు. అయినా బిల్లు పాస్ కాలేదనే వాళ్లు కొందరున్నారు. వాళ్లలో ఉండవల్లి ఒకరు.’ అని పేర్కొన్నారు. ఈ పుస్తకంలోని చాలా అంశాలను సాక్షి సీరియల్‌గా ప్రచురించిందని వివరించారు

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement