రూ.60.30 కోట్లు పలికిన సదావర్తి భూములు | Sadavarti satram lands, Open Auction begin again | Sakshi
Sakshi News home page

Sep 18 2017 1:12 PM | Updated on Mar 22 2024 11:07 AM

చౌకగా సదావర్తి సత్రం భూములను తన అనుయాయులకు కట్టబెట్టాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సర్కార్‌ కుట్రకు బ్రేక్‌ పడింది. సుమారు గంటపాటు పోటాపోటీగా సాగిన బహిరంగ వేలంలో సదావర్తి సత్రం భూములు మూడింతల ఎక్కువ ధర పలికింది. వేలంలో వైఎస్‌ఆర్‌ జిల్లాకు చెందిన కడప వాసి సత్యనారాయణరెడ్డి రూ.60.30 కోట్లతో సదావర్తి భూములను దక్కించుకున్నారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement