కారుపై మహిళ మృతదేహంతో.. | Sakshi
Sakshi News home page

కారుపై మహిళ మృతదేహంతో..

Published Sun, Dec 18 2016 2:28 PM

అడ్డాకుల శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు..మహబూబ్‌నగర్ రూరల్ మండలం గాజులపేట గ్రామానికి చెందిన తూర్పు మహేశ్వరమ్మ(46), సిద్ధిలింగం దంపతులు వనపర్తిలో ఉన్న కూతురు ఇంటికి టీవీస్ మోపెడ్ వాహనంపై వెళ్తున్నారు.

Advertisement
Advertisement