త్వరలోనే పాక్‌ కాల్పులకు బ్రేక్‌! | Rajnath Singh comments on Pakistan | Sakshi
Sakshi News home page

Sep 12 2017 7:15 AM | Updated on Mar 22 2024 10:40 AM

భారత సరిహద్దుల్లోని గ్రామాలపై కాల్పులు ఆపేలా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచుతున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. ఇందుకోసం కొంతకాలం ఆగితే సరిపోతుందని సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న వారందరికీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భరోసా ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement