త్వరలోనే పాక్‌ కాల్పులకు బ్రేక్‌! | Rajnath Singh comments on Pakistan | Sakshi
Sakshi News home page

Sep 12 2017 7:15 AM | Updated on Mar 22 2024 10:40 AM

భారత సరిహద్దుల్లోని గ్రామాలపై కాల్పులు ఆపేలా పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచుతున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. ఇందుకోసం కొంతకాలం ఆగితే సరిపోతుందని సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న వారందరికీ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భరోసా ఇచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement