రూ.10 వేల కోట్ల కుంభకోణం | Probe Sought Into Mission Bhagiratha; Congress Walks Out | Sakshi
Sakshi News home page

Mar 23 2017 7:54 AM | Updated on Mar 20 2024 5:24 PM

ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా 30 శాతం మొత్తానికి కాంట్రాక్టర్లు సబ్‌ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. మిషన్‌ భగీరథ పెద్ద కుంభకోణం. దీని విలువ రూ.10 వేల కోట్లు. విద్యావంతుడైన మంత్రి కేటీఆర్‌ నా ఆరోపణలపై స్పందించిన తీరు దారుణం. నేను ఊరకే మాట్లాడ్డం లేదు. దీన్ని నిరూపించకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. శాశ్వతంగా రాజకీయాలు వదులుకుంటా..

Advertisement
 
Advertisement

పోల్

Advertisement