నేడు పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ పర్యటన | Polavaram projects will examine the chairman, members | Sakshi
Sakshi News home page

Aug 18 2017 6:52 AM | Updated on Mar 22 2024 10:49 AM

పోలవరం ప్రాజెక్టు పనుల్ని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ(జలవనరుల విభాగం) శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించనుంది. హుకుంసింగ్‌ నేతృత్వంలో 31 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ కమిటీ విజయవాడ నుంచి శుక్రవారం ఉదయం 9 గంటలకు పోలవరానికి బయల్దేరనుంది.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement