పెద్ద నోట్ల కష్టాలతో రాజధాని లో సాధారణ జనజీవనం దాదాపుగా స్తంభించి పోతోంది. ఆదివారం సెలవు రోజున ఇంటిపట్టున ఉండాల్సిన జనం.. బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద గంటల తరబడి క్యూలలో నిలబడ్డారు. గ్రేటర్ హైదరాబాద్లో చిల్లర వర్తకులు, ఫుట్పాత్, వీధి వ్యాపారులు సైతం చిల్లర ఇవ్వలేక సరుకులు అమ్ముకోలేని పరిస్థితిలో చిక్కుకుపోయారు. బ్యాంకుల వద్ద నగదు మార్పిడికి రూ.4 వేల వరకు అవకాశమున్నా.. భారీగా జనం రావడంతో పలు బ్యాంకుల్లో రూ.2 వేలతోనే సరిపెట్టారు.
Nov 14 2016 9:15 AM | Updated on Mar 22 2024 11:05 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement