Sakshi News home page

అర్చకులకు పే స్కేల్‌

Published Sat, Sep 16 2017 9:04 AM

అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అర్చకులు, ఆలయ ఉద్యోగులకు వచ్చే నవంబర్‌ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పే స్కేల్‌ అమలు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

Advertisement

What’s your opinion

Advertisement