ఏమీ చేయలేక భారత్‌పై పాక్‌ ఆక్రోశం | Pakistan raises objections to India's missile program: Report | Sakshi
Sakshi News home page

Jan 13 2017 6:54 AM | Updated on Mar 22 2024 11:32 AM

భారత్‌కు మరోసారి పాకిస్థాన్‌ అడ్డుతగులుతోంది. దేశం నిర్వహిస్తున్న అణు క్షిపణుల పరీక్షలకు మోకాలడ్డే ప్రయత్నం చేస్తోంది. ఏనాడు శాంతిమంత్రం పటించని ఆ దేశం కూడా తాజాగా శాంతియుత పరిస్థితులకు భారత్‌ భంగం కలిగిస్తోందంటూ తాజాగా ఆరోపణలు లేవనెత్తింది. ఈ మేరకు మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రెజిమ్‌(ఎంటీసీఆర్‌)కు ఫిర్యాదు చేసింది. భారత్‌ అణు క్షిపణుల పరీక్షల కారణంగా మొత్తం దక్షిణాసియా ప్రాంతంలో శాంతికి, సుస్థిరత్వానికి భంగం కలిగిస్తుందని ఎంటీసీఆర్‌కు చెప్పినట్లు పాక్‌ మీడియా కథనాలు చెబుతున్నాయి.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement