అమర్‌నాథ్‌లో మనోళ్ల పాట్లు | Our people faceing problems at Amarnath Yatra | Sakshi
Sakshi News home page

Jul 11 2016 6:27 AM | Updated on Mar 22 2024 11:06 AM

అమర్‌నాథ్ యాత్రకు వెళ్లినవారు కశ్మీర్‌లో చిక్కుకొని నానా అవస్థలు పడుతున్నారు. కశ్మీర్‌లో చెలరేగిన అల్లర్లతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. పలుచోట్ల ఆందోళనకారులు యాత్రికుల బస్సులు, బస కేంద్రాలపై దాడులు చేస్తున్నారు. కొందరు లాడ్జిల్లో, మరికొందరు ఆర్మీ గుడారాల్లో తలదాచుకుంటున్నారు. వీరిలో మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు చెందిన 150 మంది, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 80 మంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి వెళ్లిన మరో 500 మంది పహల్గాం, బాల్తాల్ మిలటరీ బేస్ క్యాంప్‌లో ఉన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement