'ఇక మేం మాట్లాడేదేం లేదు' | Nothing to say about cash for vote scam, says rajnath singh | Sakshi
Sakshi News home page

Jun 16 2015 6:25 PM | Updated on Mar 20 2024 1:45 PM

ఓటుకు నోటు కేసులో తాము మాట్లాడేది ఇక ఏమీ లేదని కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఈ కేసులో చంద్రబాబు పాత్ర మీద కచ్చితమైన ఆధారాలు లభ్యం కావడంతో ఆయనకు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ ఏసీబీ భావించడం, అందుకు కేంద్ర ప్రభుత్వం కూడా తగిన ఆధారాలుంటే 'గో ఎహెడ్' అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న కథనాలు వచ్చిన నేపథ్యంలో రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement