ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు పునరుద్ఘాటించారు. ప్రత్యేక హోదాతో ప్రయోజనాలున్నాయని ఆయన అంగీకరించారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... 14వ ఆర్థిక సంఘం సూచన మేరకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్నారు.
Sep 11 2016 12:13 PM | Updated on Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement