'టిడిపిలో ఎప్పుడు చేరదామా అన్న తొందరలో ఆనం' | no facts in vote on account budget says kapu ramachandra reddy | Sakshi
Sakshi News home page

Feb 10 2014 7:23 PM | Updated on Mar 21 2024 5:16 PM

టీడీపీలో ఎప్పుడు చేరదామా అనే తొందరే ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలో కనిపించిందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ శాసనసభలో ఆనం రాజ్యంగ సాంప్రదాయాలకు విరుద్దంగా వ్యవహరించారని అన్నారు. బడ్జెట్‌లో వాస్తవాలు లేవని ఆయన తెలిపారు. గత ఏడాది ఏం సాధించారో చెప్పలేదన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించలేదని చెప్పారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement