వైద్యం వికటించి బాలింత, శిశువు మృతి | Sakshi
Sakshi News home page

వైద్యం వికటించి బాలింత, శిశువు మృతి

Published Thu, Jul 21 2016 3:36 PM

వైద్యం వికటించి బాలింత మృతిచెందిన సంఘటన మెదక్ జిల్లా జహీరాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం వికటించి మహిళతో పాటు అప్పుడే పుట్టిన బాబు మృతిచెందారు. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఆస్పత్రి పై దాడి చేశారు.