‘ఆస్తి కోసమే సాహితిని హతమార్చారు’ | Nellore Girl suspicious death in boduppal | Sakshi
Sakshi News home page

Sep 6 2016 12:59 PM | Updated on Mar 22 2024 11:30 AM

నగరంలోని బోడుప్పల్లో 17 ఏళ్ల సాహితి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమెను ఆస్తి కోసం మేనత్త, మేనమామ హత్య చేశాడని సాహితి తరపు బంధువులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మేడిపల్లికి చెందిన సాహితి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మతో కలిసి ఉంటోంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement