ఘోర రైలు ప్రమాదం: 53 మంది దుర్మరణం | many killed in Cameroon train accident | Sakshi
Sakshi News home page

Oct 22 2016 11:00 AM | Updated on Mar 21 2024 6:45 PM

ప్రదాన రోడ్డు మార్గంలోని ఓ బ్రిడ్జి కూలిపోవడంతో వారంతా రైలును ఆశ్రయించారు. అసలు సామర్థ్యానికి రెండింతలు ప్రయాణికులతో బయలుదేరిన ప్యాసింజర్ రైలు మార్గం మధ్యలో ఘోర ప్రమాదానికి గురైంది. పట్టాలు తప్పడంతో బోగీలు ఒకదానిపై ఒకటి కుప్పలా పేరుకుపోయాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement